డీకే ను కలిసిన షర్మిల
బెంగళూరు, మే 29 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్ ని వైయస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ఉదయం బెంగళూర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని..కష్టానికి తగిన ప్రతిఫలం…