ఇరాన్పై న్యూక్లియర్ దాడికి ప్లాన్..? యుఎన్ డిప్లొమాట్ సెన్సేషనల్ రాజీనామా.
అమెరికా ఇరాన్పై అణు దాడికి సిద్ధమవుతోందా? ఐక్యరాష్ట్ర సమితి (యుఎన్) డిప్లొమాట్ షాకింగ్ వ్యాఖ్యలు రాజీనామా చేసిన సఫా న్యూయార్క్: ఐక్యరాష్ట్ర సమితి సంబంధిత డిప్లొమాట్ మొహమద్ సఫా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తన పదవికి రాజీనామా చేశాడు. యుఎన్ ఇరాన్పై…
దంచికొడుతున్న ఎండలు.. 22 జిల్లాల్లో 40° దాటిన ఉష్ణోగ్రతలు
🔥 దంచికొడుతున్న ఎండలు.. 22 జిల్లాల్లో 40° దాటిన ఉష్ణోగ్రతలు డెక్కులు: రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. 22 జిల్లాల్లో 40° దాటిన ఉష్ణోగ్రతలు హైదరాబాద్, మార్చి 30: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు…
యుద్ధం అల్లంత దూరం.. అయినా సామాన్యులపైనే భారం..!
పశ్చిమాసియా యుద్ధం సంక్షోభంతో అల్లాడుతున్న భారతం హార్ముజ్ జలసంధి సంక్షోభం భారత్లో ఇంధన సమస్య తీవ్రం.. పెట్రోల్ , ఎల్పీజీ కొరతతో ప్రజలకు తప్పని పాట్లు వైష్ణవీ మరిపాల పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారతదేశ సామాన్య జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.…
“Patancheru Overtakes Kollur as Hyderabad’s Hottest New Investment Hub”
Patancheru Emerges as Hyderabad’s Next Investment Hotspot, Outpacing Kollur Hyderabad, March 27:A silent yet significant transformation is underway in the rapidly expanding western corridor of Hyderabad. While Kollur has long…
పెట్రోల్ కొరతపై పుకార్లు..బంకుల వద్ద భారీ క్యూలైన్లు.
ఫుల్ ట్యాంక్ చేయించుకున్న జనం.. బంకుల వద్ద హడావిడిసాధారణంగా కొద్దిగా ఇంధనం మాత్రమే కొనుగోలు చేసే వాహనదారులు కూడా ఈసారి ‘ఫుల్ ట్యాంక్’ కోసం పోటీ పడ్డారు. కొందరు డ్రమ్ములు, క్యాన్లతో వచ్చి పెట్రోల్ నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడంతో బంకుల వద్ద…
Raghavulu Devalla Elected as Telangana Bar Council Member
Hyderabad, March 24: Raghavulu Devalla has been elected as a member of the Telangana Bar Council. The results of the elections, which were conducted across the state in January, were…
తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా రాఘవులు దేవళ్ల విజయం
హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రాఘవులు దేవళ్ల విజయం సాధించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోలింగ్కు సంబంధించిన ఫలితాలను మంగళవారం ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 55 మంది మహిళలు సహా…
రైతుల ఖాతాల్లోకి రూ.3,446.94 కోట్లు…
68.90 లక్షల మందికి రైతు భరోసా జమ హైదరాబాద్, మార్చి 23:రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో తొలి…
“48-Hour Countdown: Trump Warns Iran — Open Hormuz or Face Devastating Strikes”
Trump Issues 48-Hour Ultimatum to Iran Over Strait of Hormuz Blockade Washington, March 22, 2026:In a dramatic escalation of tensions in the Middle East, Donald J. Trump, President of the…
22 నుంచి రైతు భరోసా
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధులు విడుదలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు…










