భక్తులకు అత్యాధునిక సేవల్లో టీటీడీ దేశానికి ఆదర్శం: పెరిక సురేష్
హైదరాబాద్:తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసనీయమని, భక్తులకు అత్యాధునిక సేవలు అందించడంలో టీటీడీ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని నమో వందే గో మాతరం వ్యవస్థాపక అధ్యక్షుడు పెరిక సురేష్ పేర్కొన్నారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు,…










