సిద్దిపేట సిత్రాలు…
మార్కెట్ యార్డులో కొలువు దీరిన, సీఎం, హరీష్ చిత్రాలుమార్కెట్ యార్డు అంతటా అభిమానమే
News from Village to Global
మార్కెట్ యార్డులో కొలువు దీరిన, సీఎం, హరీష్ చిత్రాలుమార్కెట్ యార్డు అంతటా అభిమానమే
ఖమ్మం, జూన్ 01:జిల్లాలోని కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొణి జర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్బంకు ఎదురుగా లారీ కారు పరస్పరం ఢీ కొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం…
హైదరాబాద్, మే 31:ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి 61 అడుగుల ఎత్తైన విగ్రహం రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. బుధవారం నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకుని విగ్రహ ఏర్పాటు మండపం వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి.విజయారెడ్డితో కలిసి వేదమంత్రాల నడుమ తొలిపూజ…
#క్వచ్చర్ పేపర్ లో ప్రశ్నలకు చాట్ జీపీటీ సాయంతో ఆన్సర్స్ డీఈ రమేశ్ ను అరెస్ట్ చేసినతో బయట పడిన వ్యవహారం వెలుగు చూసిన టెక్నాలజీ వినియోగం రమేశ్ కు క్వచ్చన్ పేపర్స్ వాట్సాప్ చేసిన ప్రిన్సిపాల్ చాట్ జీపీటీ సాయంతో…
హైదరాబాద్ , మే 30 మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మి నారాయణ కూతురు వివాహానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. మంగళవారం జేఢీ లక్ష్మి నారాయణ, ఆయన సతీమణి ఊర్మిళ వారి కుమార్తె వివాహం సందర్భంగా ఆహ్వానించటానికి పద్మభూషణ్ మెగాస్టార్ ఇంటికి…
మోడీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా స్టాలిన్ ఫైర్ రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పై విమర్శలు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున ఈ దారుణం ఇది న్యాయమేనా? డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై చర్యలు ఏవీ ? చెన్నై, మే 29పార్లమెంట్…
హైదరాబాద్, మే29కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాలా సోమవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు.కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన అర్జున్ రామ్ మేఘవాలాను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,…
బెంగళూరు, మే 29 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్ ని వైయస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ఉదయం బెంగళూర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని..కష్టానికి తగిన ప్రతిఫలం…
రాజమహేంద్రవరం, మే 28: అన్ని వర్గాల ప్రజలను అవస్థలపాలు చేసి, అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ప్రస్తుత పాలన పోయి, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం…
రాజమహేంద్రవరం, మే 28: గడిచిన నాలుగేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న రాష్ట్రంలో సైకో పాలనను సాగనంపుదామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేమగిరిలోని మహానాడు సభలో ఆయన…
This will close in 0 seconds