Category: తెలుగు వార్తలు

ఆ పేజీని చింపేయండి

హైదరాబాద్, జూన్ 12 తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న అన్ని తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముందుమాట ఉంది. దాన్ని 2022 సంవత్సరంలో ప్రచురించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సహా మంత్రుల పేర్లు అందులో ఉన్నాయి. తాజాగా టిఆర్ఎస్ ప్రభుత్వం…

ఏఈఓల సస్పెన్షన్ అన్యాయం: ఏఈఓ అసోసియేషన్

ఏఈవో ల సస్పెండ్ అన్యాయంతప్పు చేయని వారిపై చర్యలు అనైతికం మహబూబాబాద్‌ జిల్లా డీఏవోకు సస్పెండైన ఏఈవోల లేఖ హైదరాబాద్‌, జూన్‌ 8:ఏఈవో ల సస్పెండ్ అన్యాయంతప్పు చేయని వారిపై చర్యలు అనైతికమని ఏఈవో ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.గ్రీన్…

సీనియర్లు సలహాలను ఏనాడూ పరిగణలోకి తీసుకోలేదు జగన్ అహంకారం, మూర్ఖత్వం వల్లనే ఘోర పరాజయం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటమి ఆయన స్వయంకృతాపరాధం. ఏనాడూ తన మంత్రివర్గంలో సీనియర్ల సలహాలను పాటించలేదు. తన బంధు మిత్రులతో, సొంత మందీ మార్భలం తో పరిపాలన ను సాగించారే తప్ప ఏనాడూ ప్రజల్లోకి రాలేదు. ఎంఎల్ఏ లకు కాదు కదా…

ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రసంగం 2, జూన్ 2024 మిత్రులారా… నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద…

బీసీ జనసభ మెరుపు ధర్నా

హైదరాబాద్​, మే 22స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం…

ప్రజలు ఓడించినా కారు కూతలు మానడం లేదు: మంత్రి సీతక్క

పేద ప్రజలు సన్నబియ్యం తినడం బిఆర్ఎస్ నాయకులకు ఇష్టం లేనట్లు ఉంది ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన కారు పార్టీ నాయకులు కారు కూతలు కుయటం మానడం లేదు రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ధాన్యం…

రాష్ట్రాన్ని తాకనున్న నైరుతి

హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నాయి. అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం…

తెలంగాణ, ఏపీలో ఎన్నికల సిబ్బందికి ఫుడ్ మెనూలో తేడాలు

దేశవ్యాప్తంగా 7 విడతలుగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్టాల్లో మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో ఓటర్లకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎన్నికల సంఘం…

యువత మేలుకో

ప్రపంచంలోనే అత్యధిక యువత వున్న దేశాల్లో మన భారతదేశం మొదటి స్థానంలో వుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం. 18 నుంచి 25 వరకు గల యువతీ, యువకుల ఓట్లు ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయిస్తాయి.అలాంటి యువత…

న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు

బార్ అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ హైదారాబాద్ మే 11 రాష్ట్రంలోని న్యాయవాదుల ఆరోగ్య బీమాకు త్వరలోనే రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తనను కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text