Category: తెలుగు వార్తలు

కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ఆన్ లైన్లో శిక్షణ

రాష్త్ర వ్యాప్తంగా ఆన్ లైన్ లో దరఖాస్తుల ఆహ్వానంహైదరాబాద్, సెప్టెంబర్ 16కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో లక్ష మంది విద్యార్థులకు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ఆన్ లైన్లో శిక్షణ ఇవ్వనుంది.శిక్షణ కోసం రాష్త్ర వ్యాప్తంగా…

ఫ్యూచర్​ సిటీ.. భవిష్యత్ నగరమే..

వేగంగా ఫ్యూచర్ సిటీ పనులు..@అమెరికా తరహాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్@లైఫ్ సైన్సెస్ హబ్ , ఎలక్ట్రానిక్స్ అధిక కేటాయింపులు@10,124 ఎకరాల్లో 8 జోన్లుగా నిర్మాణంరెసిడెన్షియల్ జోన్లకు 1,170 ఎకరాలు@50 ఎకరాల్లో వరల్డ్ ట్రేడ్…

రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గిస్తాం: సిఎం రేవంత్ రెడ్డి

ఖ‌మ్మం/మ‌హబూబాబాద్‌: ప్ర‌కృతిని చెర బ‌డితే అది ప్ర‌కోపిస్తుంద‌ని.. ప్ర‌కృతి ప్ర‌కోపంతోనే ఉత్త‌రాఖండ్‌లోనైనా, మ‌న ద‌గ్గ‌రైనా విప‌త్తులు సంభ‌విస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వ‌ర్షాల స‌మ‌యంలో వ‌ర‌ద‌లు సంభ‌వించి కాల‌నీలకే కాల‌నీలే మునిగిపోవ‌డానికి కార‌ణం చెరువులు, నాలాల ఆక్ర‌మ‌ణే కార‌ణ‌మ‌న్నారు.…

నేటి రాత్రి వరకు అందబాటులో నర్సరీమేళా

వర్షంలోనూ మొక్కలు కొనేందుకు వచ్చిన మొక్కల ప్రియులు హైదరాబాద్, సెప్టెంబరు 01వర్షంలోనూ ప్రకృతి ప్రియులు మొక్కలు తీసుకోవడానికి నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజాకు పరుగులు తీశారు. ఒకవైపువర్షం వస్తున్నా లెక్క చేయకుండా నర్సరీ మేళాకు వచ్చి తమకు కావాల్సిన మొక్కలు తీసుకువెళ్లారు. నెక్లెస్‌రోడ్‌…

ఆకట్టుకుంటున్న గ్రాండ్ నర్సరీమేళా..

మరో మూడురోజుల పాటు అందుబాటులో నర్సరీ మేళామొక్కల ప్రియుల నుంచి అనూహ్య స్పందనహైదరాబాద్, ఆగస్టు 30మరో మూడు రోజుల పాటు నర్సరీ మేళా అందుబాటులో ఉంటుందని ఆల్ ఇడియ హార్టీకల్చర్ మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీ…

మొక్కలు పెంచడం అనివార్యం: మంత్రి తుమ్మల

ఇప్పటికే నీళ్లు కొంటున్నాం..చెట్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గాలిని కొనాల్సి వస్తదిహార్టీకల్చర్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందినర్సరీమేళాను ప్రారంభించిన మంత్రి తుమ్మలహైదరాబాద్, ఆగస్టు 29రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు పెంచడం అనివార్యం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటి…

ఈరోజు నుంచి ఆల్ ఇండియా హార్టీకల్చర్ మేళా

నెక్లెస్రోడ్లో గ్రాండ్ నర్సరీ ఉత్పత్తుల ప్రదర్శన= దేశవ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులు= 150 స్టాల్స్‌ ఏర్పాటు, 5 రోజుల పాటు నిర్వహణహైదరాబాద్‌, ఆగస్టు 28అగ్రికల్చర్‌, హార్టీకల్చర్‌ ఉత్పత్తులతో గ్రాండ్‌ నర్సరీ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు మేళా ఇన్చార్జి ఖలీద్ అహ్మద్ తెలిపారు.…

విద్యుత్ సంస్థల్లో దొడ్డిదారిలో తెచ్చిన ఆర్డర్లు రద్దు చేయాలి

విద్యుత్ సంస్థల్లో దొడ్డిదారిలో తెచ్చిన ఆర్డర్లు రద్దు చేయాలి:ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్రోస్టర్ విధానంలో కాకుండా ప్రమోషన్లు ఇచ్చారుఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ వద్ద నిరసనహైదరాబాద్, ఆగష్టు 21విద్యుత్ సంస్థల్లో టీవోవో నంబర్ 954ను, దాని అనుబంధన ఆర్డర్లను రద్దు చేయాలని…

సదరన్ డిస్కం లో 2263మంది ఉద్యోగులకు ప్రమోషన్లు

*7ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లకు మోక్షం*సీఏం,డిప్యూటీ సీఎం,సిఎండి ఫ్లెక్సీ కి పాలాభిషేకం హైదరాబాద్, ఆగష్టు 18సదరన్ డిస్కంలో గత ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లకు ఎట్టకేలకు మోక్షం లభించినట్లయింది. డిస్కం చరిత్రలో మొదటిసారిగా ఒకే రోజులో 2263 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు…

మందకృష్ణ ముప్పై ఏళ్ల పోరాట ఫలితం ఇది: పెరిక సురేష్

ఫోటో..మంద కృష్ణకు అభినందలు తెలిపిన బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్​ మీడియా నేషనల్ మెంబర్​ పెరిక సురేష్​ హైదరాబాద్, ఆగస్టు 04ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముప్పై ఏళ్లుగా చేసిన నిరంతర పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని బీజేపీ…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text