Category: తెలుగు వార్తలు

ఈనెల 30 నుంచి ఆల్ ఇండియా హార్టీకల్చర్ మేళా

నెక్లెస్ రోడ్ లో గ్రాండ్ నర్సరీమేళా= హార్టీకల్చర్ ఉత్పత్తుల ప్రదర్శన= దేశవ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులతో షో= 150 స్టాల్స్‌ ఏర్పాటు, 5 రోజుల పాటు నిర్వహణహైదరాబాద్‌, జనవరి 26అగ్రికల్చర్‌, హార్టీకల్చర్‌ ఉత్పత్తులతో 17వ గ్రాండ్‌ నర్సరీ మేళా పేరుతో ఆల్…

పాలీక్యాబ్ క్వాలిటీ వైరింగ్ తోనే షార్ట్ సర్క్యూట్ లకు చెక్

పాలీక్యాబ్ ఇండియా అవగాహన సదస్సు60ఏండ్ల మన్నిక ఉండే పాలీ క్యాబ్ సుప్రీమా వైరింగ్ హైదరాబాద్, జనవరి 17,2025: భవన నిర్మాణాల్లో నాణ్యమైన విద్యుత్వైరింగ్ను వినియోగించడమే విద్యుత్ ప్రమాదాల నివారణకు పరిష్కారమని పాలీక్యాబ్ ఇండియా అవగాహన సదస్సులో వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం సికింద్రాబాద్…

సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ

తొలి రోజునే కీలక ఒప్పందం నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం సింగపూర్, జనవరి 17,2025 తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్ లో పర్యటించింది. తొలి రోజునే…

సెపక్ తక్రా నేషనల్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలు షురూ..

ఐదు రోజుల పాటు క్రీడా పోటీలు28 రాష్ట్రాల నుంచి పాల్గొంటున్న 53టీమ్ లుహన్మకొండ జేఎన్ఎస్ లో లాంఛనంగా ప్రారంభం హైదరాబాద్, జనవరి 10,2025సెపక్ తక్రా క్రీడలో అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, పోటీలో మరింత స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక వేదికను అందించడం…

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీ చేయాలి: పీ అంజయ్య

విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ హైదరాబాద్, జనవరి 10, 2025: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో 2018 నుంచి భర్తీ కాకుండా పెండింగ్ లో ఉన్న దాదాపు 200 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యుత్…

యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నారసింహుడి వైకుంఠ ద్వార దర్శనం

యాదాద్రి :యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నారసింహుడి వైకుంఠ ద్వార దర్శనం….ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్న లక్ష్మీసమేత నారసింహుడు….ఉత్తర రాజగోపురం నుండి బయటకు వచ్చి వైకుంఠ ద్వార దర్శనం ఇస్తున్న వైకుంఠనాథుడు….స్వామి వారి దర్శనం కోసం తెల్లవారు జాము నుంచే బారులు…

34వ సీనియర్ నేషనల్ సెపక్ తక్రా ఛాంపియన్‌షిప్ 2024‌‌=-25

నేడు హనుమకొండలో ప్రారంభంవెల్లడించిన స్టేట్ ప్రెసిడెంట్ సురేష్హైదరాబాద్, జనవరి 0934వ సీనియర్ నేషనల్ సెపక్ తక్రా ఛాంపియన్‌షిప్ 2024=-25 శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు హనుమకొండలో నిర్వహిస్తున్నట్లు సెపక్ తక్రా అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్ సురేష్…

ఆరుగురు భక్తులు మృతి… 29 మంది భక్తులకు తీవ్రగాయాలు…

దేవుడి దర్శనం కోసం తిరుపతిలో తొక్కిసలాట… మృతుల్లో నలుగురు తమిళనాడు మహిళలు.. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు తిరుపతి, జనవరి 08,2025 తిరుపతి లో ఆరుగురు భక్తుల మృతి మరో 29 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.…

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి : ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు వేతన నిబంధనలు అమలు చేయాలి; జేఏసీ హైదరాబాద్, జనవరి 05,2025సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనీ ,సుప్రీంకోర్టు వేతన నిబంధనలు అమలు చేయాలనీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్…

అగ్రికల్చర్​ ఆఫీసర్లకు సంక్రాంతి కంటే ముందే ప్రమోషన్లు

35శాతం బడ్జెట్​ వ్యవసాయ రంగానికే: మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసెంట్రల్​ స్కీమ్​లున్నీ అమలు చేస్తాం..:అగ్రిసెక్రటరీ రఘునందన్​రావు హైదరాబాద్​, జనవరి 03అగ్రికల్చర్​ ఆఫీసర్లకు సంక్రాంతి కంటే ముందే ప్రమోషన్లు కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎవరో ఒకరు చేసిన…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text