రష్యన్ పౌరులకు 30 రోజుల ఫ్రీ వీసా: ప్రధానిమోదీ
ఇండియా,రష్యా బంధం మరింత బలోపేతం.. హైదరాబాద్ డిసెంబరు 5, 2025రష్యా అధ్యక్షుడు పుతిన్ తో శిఖరాగ్ర సమావేశం తర్వాత ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రష్యన్ పౌరులకు త్వరలో ఫ్రీ టూరిస్టు వీసా ఇస్తామన్నారు. 30 రోజులపాటు రష్యన్ పౌరులు…










