హైదరాబాద్లో పాకిస్తాన్ పేర్లతో వ్యాపారాలు: దేశభక్తి ప్రశ్నార్థకం
కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశభక్తి సంఘాల ఆందోళన, బహిష్కరణకు పిలుపు హైదరాబాద్, ఏప్రిల్ 24, 2025: కాశ్మీర్లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న ఇటీవలి ఉగ్రదాడి దేశవ్యాప్తంగా పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరంలో…