Category: తెలుగు వార్తలు

హైదరాబాద్‌లో పాకిస్తాన్ పేర్లతో వ్యాపారాలు: దేశభక్తి ప్రశ్నార్థకం

కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశభక్తి సంఘాల ఆందోళన, బహిష్కరణకు పిలుపు హైదరాబాద్, ఏప్రిల్ 24, 2025: కాశ్మీర్‌లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న ఇటీవలి ఉగ్రదాడి దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరంలో…

మేడిగడ్డ బ్యారేజ్‌పై ఎన్‌డీఎస్‌ఏ నివేదిక: నిర్మాణ లోపాలు, అత్యవసర చర్యల సిఫారసు

మూడు బ్యారేజీల్లో నిర్మాణ లోపాలు, రిపేర్లకు రూ.600 కోట్ల భారం హైదరాబాద్, ఏప్రిల్ 24: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లో 2023 అక్టోబర్‌లో ఏడో బ్లాక్‌లోని ఆరు స్తంభాలు కుంగిపోవడంతో బ్యారేజ్ పనిచేయకుండా పోయింది. ఈ ఘటనపై సమగ్ర…

భారత్‌కు కావాలి ‘మొసాద్’ తరహా గూఢచార సైన్యం

శత్రువులకు చెమటలు పుట్టించే రహస్య ఆయుధం వెంకటరమణ మధ్యప్రాచ్యంలో శత్రుదేశాల మధ్య నిత్యం ఉద్రిక్తతలతో కూడిన వాతావరణంలో నిలిచి, ఉగ్రవాద ముప్పులను తిప్పికొడుతూ, ఇజ్రాయెల్ తన భద్రతను కాపాడుకుంటోంది. దీనికి ప్రధాన కారణం—ఇజ్రాయెల్ కు ఉన్న అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థ…

పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థానీలే సూత్రధారులు

స్థానికుల సహకారంపై దర్యాప్తు వేగవంతం ఏడుగురు టెర్రరిస్టుల్లో ఐదుగురు పాకిస్తానీలే పహల్గాం, ఏప్రిల్ 23: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం బైసరన్ మేడోస్‌లో పర్యాటకులపై జరిగిన దాయాది ఉగ్రదాడిలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదుల పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ దాడిలో…

గొర్రెల కాపరి నుంచి ఐపీఎస్‌ వరకు: బిర్దేవ్ డోన్ స్ఫూర్తి యాత్ర

మహారాష్ట్రలోని కాగల్ తాలూకాలోని యామ్గే గ్రామానికి చెందిన ఒక గొర్రెల కాపరి కుమారుడు బిర్దేవ్ సిద్ధప్ప డోన్, తన అసాధారణ పట్టుదల కృషితో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 551వ ర్యాంకు సాధించి, భారత పోలీసు సర్వీస్ (ఐపీఎస్)లో స్థానం సంపాదించాడు.…

పహల్గామ్ ఉగ్రదాడి: పాకిస్థాన్ TRF ఉగ్రవాదుల కోసం భారీ గాలింపు చర్య

శ్రీనగర్, ఏప్రిల్ 23, 2025: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదులను నిర్మూలించేందుకు భారత సైన్యం మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ గాలింపు చర్యను చేపట్టాయి. ఈ దాడిలో 26 మంది, అందులో పర్యాటకులు, ఇద్దరు…

పర్యాటకుల పేర్లు, మతాలను అడిగి మరీ హిందువులపై మారణహోమం

27 మంది బలి… 20 మందికి గాయాలు టూరిస్ట్ ప్లేస్ పహెల్గామ్ రక్తసిక్తం జమ్ము కాశ్మీర్‌, ఏప్రిల్ 22,2025: మతాన్ని అడ్డుపెట్టుకొని మారణ హోమం జరిగింది. హిందూవులే లక్ష్యంగా ఆ మత పర్యాటకులను ఉగ్రవాద సంస్థ ఊచకోత కోసింది. మంగళవారం పహల్గామ్…

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల:  సత్తా చాటిన బాలికలు

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) మంగళవారం ఇంటర్ ఫస్ట్ , సెకండ్ ఇయర్ వార్షిక పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ఫలితాలను…

రాకీ రగిలే పోరాటం

సిల్వెస్టర్ జీవితం నేర్పిన పాఠం న్యూయార్క్ నగరంలో, శీతాకాలం చలిలో కుంచించుకుపోయిన ఒక యువకుడు, సిల్వెస్టర్ స్టాలోన్, బస్ స్టేషన్‌లో మూడు రోజులు నిద్రించాడు. అతని జేబులో డబ్బు లేదు, గుండెలో ఆశలు మాత్రం ఇంకా ఊపిరిపోస్తున్నాయి. ఒకప్పుడు తన భార్య…

మహేష్ బాబుకు ఈడీ సమన్లు ఎందుకంటే..!

Mahesh Babu: హీరో మ‌హేశ్ బాబుకు ఈడీ నోటీసులు! టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ మహేశ్‌ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయ‌న‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన విచార‌ణ‌కు హాజరు కావాల‌ని నోటీసుల్లో పేర్కొంది. సురానా గ్రూప్‌, సాయిసూర్య…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text