పర్యాటకుల పేర్లు, మతాలను అడిగి మరీ హిందువులపై మారణహోమం
27 మంది బలి… 20 మందికి గాయాలు టూరిస్ట్ ప్లేస్ పహెల్గామ్ రక్తసిక్తం జమ్ము కాశ్మీర్, ఏప్రిల్ 22,2025: మతాన్ని అడ్డుపెట్టుకొని మారణ హోమం జరిగింది. హిందూవులే లక్ష్యంగా ఆ మత పర్యాటకులను ఉగ్రవాద సంస్థ ఊచకోత కోసింది. మంగళవారం పహల్గామ్…