Category: తెలుగు వార్తలు

హైదరాబాద్‌లో బీసీల సత్యాగ్రహ దీక్ష: 42% రిజర్వేషన్ల కోసం ఉద్యమం

హైదరాబాద్, ఆగస్టు 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో ఆగస్టు 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద…

మెగా స్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

తెలుగు సినిమా దిగ్గజానికి శుభాకాంక్షలు హైదరాబాద్, ఆగస్టు 22, 2025: తెలుగు చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా, మెగా స్టార్‌గా పేరొందిన కొణిదెల చిరంజీవి ఈ రోజు తన 70వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు…

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అనుమానాస్పద మృతి

మియాపూర్‌లో ఘటన హైదరాబాద్, ఆగస్టు 21: మియాపూర్‌లోని మఖ్తా మెహబూబ్‌పేట ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతులు నరసింహ (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24),…

బండ్లగూడలో విషాదం: వినాయక విగ్రహం తెస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్, ఆగస్టు 19: నగరంలోని బండ్లగూడలో వినాయక విగ్రహం తెస్తున్న క్రమంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తీసుకెళ్తుండగా హై టెన్షన్ వైర్లు తగలడంతో సంభవించిన విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా…

హైదరాబాద్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్రలో విషాదం: ఆరుగురు మృతి, నలుగురు గాయాలు

రామంతపూర్ లో విషాదఛాయలు హైదరాబాద్, ఆగస్టు 18 (VGlobe News): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతపూర్‌లోని గోకుల్ నగర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన శ్రీకృష్ణ శోభాయాత్ర సందర్భంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ శోభాయాత్రలో రథం…

రాష్ట్రంలో 42.16లక్షల మందికి రైతు బీమా

రికార్డు స్థాయిలో రైతు బీమా బీమా లబ్ది దారుల్లో టాప్ లో నల్గొండ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025-26 రైతు బీమా ఇన్సూరెన్స్ ఇయర్‌లో రికార్డు స్థాయిలో 42,16,848 మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణలకు వ్యవసాయశాఖ  కౌంటర్

యూరరియా కొరతపై లెక్కలతో సమాధానం – కేంద్రం నుంచి కోతలే కారణమని స్పష్టం హైదరాబాద్‌, ఆగస్టు 14:రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టి రాంచందర్‌రావు వ్యాఖ్యలను వ్యవసాయశాఖ ఖండించింది. ఈ మేరకు లెక్కలతో కూడిన…

బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో పార్టీ నాయకత్వంపై విమర్శలు హైదరాబాద్, ఆగస్టు 12, 2025: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి బహిష్కరణకు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరాలనుకునే నేతలకు…

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, మూసీ నదిలో వరద ప్రమాద హెచ్చరిక

హైదరాబాద్, ఆగస్టు 12 (ప్రత్యేక ప్రతినిధి): నగరంపై మేఘాలు కమ్ముకున్నాయి… వర్షం రూపంలో విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి 15 అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు…

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్ కన్నుమూత

రాంచీ, ఆగస్టు 04,2025: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపక అధ్యక్షుడు, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ (81) రాంచీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, శ్వాసకోశ…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text