రైతులకు గుడ్న్యూస్!
పండ్లు, కూరగాయల విస్తీర్ణం డబుల్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన పంటల విస్తరణకు తెలంగాణ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక – 2035 రైతులకు అధిక లాభాలు – పంటల విలువలో పెరుగుదల లక్ష్యం హార్టికల్చర్ ప్లాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి…
News from Village to Global
పండ్లు, కూరగాయల విస్తీర్ణం డబుల్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన పంటల విస్తరణకు తెలంగాణ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక – 2035 రైతులకు అధిక లాభాలు – పంటల విలువలో పెరుగుదల లక్ష్యం హార్టికల్చర్ ప్లాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి…
“ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల కోసం భారీ ఉత్సాహం: నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ..! హైదరాబాద్, అక్టోబర్ 9 (ప్రతినిధి): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీలు (జడ్పీటీసీ), మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీలు…
🔥 జూబ్లీహిల్స్ బైఎలక్షన్ హీట్: రేవంత్ సాహస నిర్ణయం హైదరాబాద్, అక్టోబర్ 8: రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైఎలక్షన్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ స్థానానికి పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను హైకమాండ్…
ఆస్ట్రేలియా వన్డే సిరీస్కి టీమిండియా కొత్త సారథి — శుభ్మన్ గిల్! ముంబై, అక్టోబర్ 4 :ఆస్ట్రేలియాలో జరగనున్న వన్డే సిరీస్కు టీమిండియా జట్టుకు కొత్త నాయకుడిగా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ నియమితులయ్యాడు. అనుభవజ్ఞుడు రోహిత్ శర్మ స్థానంలో గిల్కి…
రష్మిక-విజయ్ దేవరకొండల నిశ్చితార్థం: ఫిబ్రవరి 2026లో వివాహ బంధం! హైదరాబాద్, అక్టోబర్ 4: తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చార్లింగ్ కపిల్గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నల మధ్య ప్రేమలు ఇకపై వివాహ బంధంలో మారబోతున్నాయనే విశ్వసనీయ సమాచారం.…
రోజుల్లోనే రూ.419 కోట్ల మద్యం అమ్మకాలు హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. గతేడాదితో పోలిస్తే 85 శాతం పెరుగుదల సంభవించినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల్లోనే రూ.419 కోట్ల మద్యం…
రావణ సంహారంతో భక్తిమయ ఉత్సవాలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఊరేగింపు, ఘనంగా దసరా ఉత్సవాలు మహబూబాబాద్, అక్టోబర్ 2: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో…
హైదరాబాద్, సెప్టెంబర్ 29: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధిస్తుందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.…
సరూర్నగర్ స్టేడియంలో గిన్నిస్ రికార్డుకు తెలంగాణకు గిన్నిస్ రికార్డు దిశగా అట్టహాసం! హైదరాబాద్, సెప్టెంబర్ 29 :ఆడబిడ్డల పండుగ బతుకమ్మను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా సన్నాహాలు చేస్తోంది. రాజధాని హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియం వేదికగా ఈ రోజు…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 29 (వెలుగు):రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎన్నికల సమరానికి తెరలేచింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం ఎన్నికల పూర్తి షెడ్యూల్ను విడుదల…
This will close in 0 seconds