Category: తెలుగు వార్తలు

కురుమలు అన్ని రంగాలలో రాణించాలి: సీనియర్ సివిల్ జడ్జి కంచప్రసాద్

హైస్కూల్ కురుమ పెళ్లి పందిరి ఆధ్వర్యంలో దీపావళి పురస్కరాలువరంగల్, డిసెంబర్ 29కురుమలు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఉందని ప్రముఖ న్యాయమూర్తి కంచ ప్రసాద్ అన్నారు. ఆదివారం వరంగల్లో బ్లూబెల్ హైస్కూల్…

దేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన నేత వాజ్ పేయి

ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ సురేష్హైదరాబాద్, డిసెంబరు 25భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నేత వాజ్ పేయి అని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. బుధవారం…

పెందుర్తిని ఏపీ సీఎం గుర్తించడం అభినందనీయం

హైదరాబాద్ లో పెందుర్తి వెంకటేష్ కు ఘనసత్కారం సత్కరించిన ఎంపీలు ఆర్ కృష్ణయ్య, ఈటల రాజేందర్ హైదరాబాద్, డిసెంబరు 24అన్ని వర్గాల ప్రజలకు పెందుర్తి వెంకటేష్ చేసిన సేవలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తింపు ఇవ్వడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు.…

వందశాతం ఉత్తిర్ణతే లక్ష్యం:  ప్రిన్సిపల్ నాముని పావని

తల్లిదండ్రులు విద్యార్థుల నడవడికను గమనించాలి జనగామ, డిసెంబర్ 12,2024: వందశాతం ఉత్తిర్ణతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నమని జనగామ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ నాముని పావని కుమారి స్పష్టం చేశారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్…

థార్మిక ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలి: సీఎం చంద్రబాబును కోరిన పెరిక సురేష్

ఏపీ సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరిస్తున్న పెరిక సురేష్ హైదరాబాద్, డిసెంబరు 11టీటీడీ ఆధ్వర్యంలో థార్మిక ప్రచారాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలని ఏపీసీఎం చంద్రబాబు నాయుడును కోరినట్లు నమోవందే గోమాతరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పెరిక సురేశ్ తెలిపారు.…

బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య   

హర్షం వ్యక్తం చేసిన పెరిక సురేష్ హైదరాబాద్, డిసెంబరు 09బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రకటించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి, ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్…

డిసెంబర్‌ 09న‘‘ప్రజాభవన్‌ ముట్టడి’’

జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉడుత రవీందర్హైదరాబాద్, నవంబరు 29గొల్ల కురుమలకు రూ.2లక్షల నగదు బదిలీ ద్వారా రెండోవిడుత గొర్రెల పంపిణీ చేస్తామని హామినిచ్చి విస్మరించినందున దీనికి నిరసనగా డిసెంబర్‌ 09న ‘‘ప్రజాభవన్‌ ముట్టడి’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(జీ.ఎం.పీ.ఎస్‌)…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text