తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బీసీ, కాళేశ్వరం ప్రాజెక్టు పై జస్టిస్ ఘోష్ కమిటీ రిపోర్ట్ పై చర్చ
https://www.youtube.com/live/Xi0XUA0aTiI?si=8LMOohAqDKMBfnJW
News from Village to Global
https://www.youtube.com/live/Xi0XUA0aTiI?si=8LMOohAqDKMBfnJW
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం…
ఆక్స్ ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తాడిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ పెడితే వస్తా ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం: విద్యా అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించే సంకల్పం హైదరాబాద్, ఆగస్టు 25: ఉద్యమాలకు పురిటిగడ్డ ఉస్మానియాను…
హైదరాబాద్, ఆగస్టు 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో ఆగస్టు 25న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద…
తెలుగు సినిమా దిగ్గజానికి శుభాకాంక్షలు హైదరాబాద్, ఆగస్టు 22, 2025: తెలుగు చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా, మెగా స్టార్గా పేరొందిన కొణిదెల చిరంజీవి ఈ రోజు తన 70వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు…
మియాపూర్లో ఘటన హైదరాబాద్, ఆగస్టు 21: మియాపూర్లోని మఖ్తా మెహబూబ్పేట ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతులు నరసింహ (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24),…
హైదరాబాద్, ఆగస్టు 19: నగరంలోని బండ్లగూడలో వినాయక విగ్రహం తెస్తున్న క్రమంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్పై తీసుకెళ్తుండగా హై టెన్షన్ వైర్లు తగలడంతో సంభవించిన విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా…
రామంతపూర్ లో విషాదఛాయలు హైదరాబాద్, ఆగస్టు 18 (VGlobe News): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతపూర్లోని గోకుల్ నగర్లో ఆదివారం సాయంత్రం జరిగిన శ్రీకృష్ణ శోభాయాత్ర సందర్భంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ శోభాయాత్రలో రథం…
రికార్డు స్థాయిలో రైతు బీమా బీమా లబ్ది దారుల్లో టాప్ లో నల్గొండ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025-26 రైతు బీమా ఇన్సూరెన్స్ ఇయర్లో రికార్డు స్థాయిలో 42,16,848 మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.…
యూరరియా కొరతపై లెక్కలతో సమాధానం – కేంద్రం నుంచి కోతలే కారణమని స్పష్టం హైదరాబాద్, ఆగస్టు 14:రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టి రాంచందర్రావు వ్యాఖ్యలను వ్యవసాయశాఖ ఖండించింది. ఈ మేరకు లెక్కలతో కూడిన…
This will close in 0 seconds