టీఎస్ పీఎస్సీ లీకేజీ కొత్త కోణం
#క్వచ్చర్ పేపర్ లో ప్రశ్నలకు చాట్ జీపీటీ సాయంతో ఆన్సర్స్ డీఈ రమేశ్ ను అరెస్ట్ చేసినతో బయట పడిన వ్యవహారం వెలుగు చూసిన టెక్నాలజీ వినియోగం రమేశ్ కు క్వచ్చన్ పేపర్స్ వాట్సాప్ చేసిన ప్రిన్సిపాల్ చాట్ జీపీటీ సాయంతో…
News from Village to Global
#క్వచ్చర్ పేపర్ లో ప్రశ్నలకు చాట్ జీపీటీ సాయంతో ఆన్సర్స్ డీఈ రమేశ్ ను అరెస్ట్ చేసినతో బయట పడిన వ్యవహారం వెలుగు చూసిన టెక్నాలజీ వినియోగం రమేశ్ కు క్వచ్చన్ పేపర్స్ వాట్సాప్ చేసిన ప్రిన్సిపాల్ చాట్ జీపీటీ సాయంతో…
హైదరాబాద్ , మే 30 మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మి నారాయణ కూతురు వివాహానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. మంగళవారం జేఢీ లక్ష్మి నారాయణ, ఆయన సతీమణి ఊర్మిళ వారి కుమార్తె వివాహం సందర్భంగా ఆహ్వానించటానికి పద్మభూషణ్ మెగాస్టార్ ఇంటికి…
మోడీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా స్టాలిన్ ఫైర్ రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పై విమర్శలు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున ఈ దారుణం ఇది న్యాయమేనా? డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై చర్యలు ఏవీ ? చెన్నై, మే 29పార్లమెంట్…
హైదరాబాద్, మే29కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాలా సోమవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు.కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన అర్జున్ రామ్ మేఘవాలాను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,…
బెంగళూరు, మే 29 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్ ని వైయస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ఉదయం బెంగళూర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని..కష్టానికి తగిన ప్రతిఫలం…
రాజమహేంద్రవరం, మే 28: అన్ని వర్గాల ప్రజలను అవస్థలపాలు చేసి, అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ప్రస్తుత పాలన పోయి, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం…
రాజమహేంద్రవరం, మే 28: గడిచిన నాలుగేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న రాష్ట్రంలో సైకో పాలనను సాగనంపుదామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేమగిరిలోని మహానాడు సభలో ఆయన…
జూటా మాటలు చెబుతున్నారు రాష్ట్ర గౌరవాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారు వారి మాటలను ప్రజలే తిప్పికొట్టాలిమంత్రి హరీష్రావు పిలుపు కామారెడ్డిలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కామారెడ్డి, మే 28రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక శాఖల…
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ఆదివారం నుంచి జూన్ 11 వరకు టెన్నిస్ అభిమానులకు క్రేజ్ ప్యారిస్, మే 28 ప్రపంచ టెన్నిస్ క్రీడాభిమానుకు పసందైన మజా అందించే భారీ ఈవెంట్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. టెన్నిస్…
న్యూ ఢిల్లీ, మే 28:కొత్త పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కొత్త పార్లమెంట్ నిర్మించుకున్నాం… ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది..అనీ ప్రధాని వెల్లడించారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం…
This will close in 0 seconds