రష్యన్ పౌరులకు 30 రోజుల ఫ్రీ వీసా: ప్రధానిమోదీ

ఇండియా,రష్యా బంధం మరింత బలోపేతం.. హైదరాబాద్ డిసెంబరు 5, 2025రష్యా అధ్యక్షుడు పుతిన్ తో శిఖరాగ్ర సమావేశం తర్వాత ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రష్యన్ పౌరులకు త్వరలో ఫ్రీ టూరిస్టు వీసా ఇస్తామన్నారు. 30 రోజులపాటు రష్యన్ పౌరులు…

భారత్, రష్యా రెండు దేశాల సహకారంపై మోదీ-పుతిన్ సంయుక్త ప్రకటన… వివరాలు ఇవే

ద్వైపాక్షిక సహకారంపై మోదీ-పుతిన్ సంయుక్త ప్రకటన భారత్, రష్యా మధ్య 2030 వరకు వాణిజ్య విస్తరణకు ఒప్పందం 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యం భారత్‌కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని పుతిన్ హామీ యూరియా, షిప్పింగ్,…

రైల్వేలో భారీ నియామకాలు.. 2024-25లో 1.20 లక్షలకుపైగా ఖాళీల భర్తీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారతీయ రైల్వేలో భారీ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 1,20,579 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వెల్లడించారు. లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆయన…

సింగరేణి బిగ్ బ్రేక్‌త్రూ: రాజస్థాన్‌తో 2300 MW సోలార్-థర్మల్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్! 🔥⚡

2300 మెగావాట్ల సోలార్, థర్మల్ ప్రాజెక్టులకు రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)తో కలిసి రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్) నిర్మించనున్న 2,300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల (1,500 మెగావాట్ల సోలార్,…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text