Telangana assembly session 2nd day Live
Telangana assembly session 2nd day Live streaming from Hyderabad
News from Village to Global
Telangana assembly session 2nd day Live streaming from Hyderabad
ఏ వార్ ఆఫ్ లవ్ చిత్రంలో ప్రత్యేక పాత్రలో జగ్గారెడ్డివడ్డి రామానుజం దర్శకత్వంలో చిత్రం2026 ఉగాదికి రిలీజ్సిల్వర్ స్ర్కీన్పై సెకండ్ ఆఫ్ లో సినిమా చివరి వరకువెల్లడించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, మార్చి 10,2025జగ్గుబాయ్కి సినిమా ఛాన్స్ దక్కింది.తెలంగాణ…
మహిళా సంఘాలకు రైస్ మిల్లులు…. గోదాములు హైదరాబాద్: రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం, తాను తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో…
వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి.. వనపర్తి, మార్చి 03, 2025 కిషన్ రెడ్డి మనసు నిండా కుళ్లు కుతంత్రాలే: రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.. ఆదివారం వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి..మాట్లాడుతూ..వనపర్తి తో నాకు అనుబంధం…
ఐటిఐ, డిప్లొమా, బీటెక్ ఎలక్ట్రికల్ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణఅంబేద్కర్ స్ఫూర్తి భవన్లో ట్రైనింగ్ క్లాసులుఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరిహైదరాబాద్, మార్చి 01,2025రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ, డిప్లమా, బీటెక్ ఎలక్ట్రికల్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎలక్ట్రికల్ రంగంలో శిక్షణతో…
మహాకుంభమేళాలో 45రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాంఅఖిల భారత ధర్మాచార్య పీఠం నేషనల్ జనరల్ సెక్రటరీ పెరిక సురేష్హైదరాబాద్, ఫిబ్రవరి 27మహాకుంభమేళాలో 45రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు అఖిల భారత ధర్మాచార్య పీఠం నేషనల్ జనరల్ సెక్రటరీ పెరిక…
జనగామ జిల్లా డిఐఈఓ జితేందర్ రెడ్డి వంద శాతం ఉత్తీర్ణత సాధించేల కృషి చేయాలి కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి జనగామ, ఫిబ్రవరి 25,2025 విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో పాటు ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకోవాలనీ జనగామ జిల్లా డిఐఈఓ జితేందర్…
నాగర్ కర్నూల్: ఫిబ్రవరి 22, 2025ఎస్ ఎల్ బీసీ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం సంభవించింది, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగం పై కప్పు కూలడంతోఈ ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట…
అత్యున్నత కమిటీలో కంచె ఐలయ్యకి చోటులోకసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు… తెలంగాణ అభివృద్ధి, ప్రజా పాలన, తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇచ్చే కమిటీలో ప్రొ. కంచె ఐలయ్యతో పాటు యూజీసీ మాజీ చైర్మన్…
మహాకుంభమేళాకు ఈటలమాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానంపాల్గొన్న ఎంపీలుడీకే అరుణ, బీబీపాటిల్ 45మంది ప్రతినిధులు సాదర స్వాగతం పలికిన పెరిక సురేశ్హైదరాబాద్, ఫిబ్రవరి12, 2025ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళాగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ‘మహాకుంభ్’ లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్…
This will close in 0 seconds