Category: తెలుగు వార్తలు

ఆల్‌ ఇండియా హార్టీకల్చర్‌ షో ప్రారంభం

గ్రీనరీకీ ప్రాధాన్యత ఇవ్వాలిః మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఫిబ్రవరీ 5వరకు నెక్లెస్‌రోడ్‌లో షో హైదరాబాద్‌, ఫిబ్రవరి 01గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్ ప్లాజా…

ఈ రోజు నుంచి నర్సరీ మేళా

ఈ రోజు నుంచి గ్రాండ్ నర్సరీ మేళాఐదు రోజుల పాటు ఆల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షోనెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శనహైదరాబాద్‌, ఫిబ్రవరి 01నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో ఈరోజు( గురువారం) నుంచి 15వ గ్రాండ్ నర్సరీ మేళా…

ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను బూత్‌ స్థాయిలో తీసుకువెళ్లాలిః పెరిక సురేష్‌

పార్టీ శ్రేణులకు సురేష్ దిశానిర్ధేశంహైదరాబాద్, జనవరి 29ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను బూత్‌ స్థాయిలో తీసుకువెళ్లాలని బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్‌ మీడియా నేషనల్‌ మెంబర్‌ పెరిక సురేష్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం గామ్ ఛలో…

పెరిక సమాజిక వర్గంలో రాజకీయ చైతన్యం రావాలిః పెరిక సురేష్‌

పెరిక సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సురేష్‌ పిలుపు హైదరాబాద్, జనవరి 28పెరిక సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం రావాలని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్‌ మెంబర్‌ పెరిక సురేష్‌ పిలుపునిచ్చారు. పెరిక సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగాహాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా…

స్పెయిన్ లో మారు మోగిన తెలంగాణ ఒగ్గుడోలు

ఒగ్గుడోలు మాస్ జాతరకు మంత్రముగ్ధులైన యూరోపియన్ ప్రేక్షకులు మాడ్రిడ్, జనవరి 27స్పెయిన్ దేశంలో తెలంగాణ ఒగ్గుడోలు మారు మోగింది. ఒగ్గుడోలు మాస్ జాతరకు యూరోపియన్ ప్రేక్షకులు మంత్ర ముగ్ధులైయ్యారు. స్పెయిన్ మాడ్రిడ్ లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న FITUR-24 అంతర్జాతీయ…

సౌతిండియాపై నార్త్‌ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలి: సౌత్ సేన

హైదరాబాద్, జనవరి27: సౌతిండియాపై నార్త్‌ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని సౌత్ సేన డిమాండ్ చేసింది. శనివారం సౌతిండియాపై నార్త్‌ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ హైదరాబాదులోని సుల్తాన్ బజార్, బేగంబజార్, కోఠి తదితర ప్రాంతాల్లో సౌత్ సేన ఆధ్వర్యంలో…

లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి:రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య

పెరిక సురేష్ ఎక్కడ పోటీ చేసినా జాతీయ బీసీ సంక్షేమసంఘం మద్దతు: ఆర్‌ కృష్ణయ్యహైదరాబాద్‌, జనవరి 26రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు అన్ని పార్టీలు అధికంగా సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు…

పచ్చదనంతోనే ప్రజల భవిష్యత్తుః మంత్రి తుమ్మల

ఫిబ్రవరి 1 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా*ఐదు రోజుల పాటు ఆల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో*నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన*బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, జనవరి 26పచ్చదనంతోనే ప్రజల మనుగడ సాధ్యమనీ, భావి తరలా భవిష్యత్తును…

ఇండియా కూటమి పతనం షురూ అయిందిః పెరిక సురేష్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన ఓబీసీ మోర్చా నేషనల్‌ సోషల్ మీడియామెంబర్‌ పెరిక సురేష్‌హైదరాబాద్‌, జనవరి 25ఇండియా కూటమి పతనం ప్రారంభమైనీ, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని బీజేపీ ఓబీసీ మోర్చా…

ఎలక్ట్రికల్‌ లైసెన్సింగ్‌ బోర్డు మెంబర్‌ కాకుండా మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మమ్మల్ని అడ్డకున్నరుః ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌

*గతంలో విద్యుత్‌ సంస్థల్లో జరిగిన అక్రమ నియామకాలపై విచారణ చేపట్టాలి*గత ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రిక్‌ లైసెన్సింగ్‌ బోర్డులో అక్రమ నియామకాలు జరిగాయి*మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తమకు బోర్డు మెంబర్‌ రాకుండా అడ్డకున్నారు:ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హైదరాబాద్‌, జనవరి 25 తమకు…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text