ప్రతిపక్షాలు ప్రకృతి విపత్తుల కంటే ప్రమాదకరంః మంత్రి హరీశ్
జూటా మాటలు చెబుతున్నారు రాష్ట్ర గౌరవాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారు వారి మాటలను ప్రజలే తిప్పికొట్టాలిమంత్రి హరీష్రావు పిలుపు కామారెడ్డిలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కామారెడ్డి, మే 28రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక శాఖల…
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ఆదివారం నుంచి జూన్ 11 వరకు టెన్నిస్ అభిమానులకు క్రేజ్ ప్యారిస్, మే 28 ప్రపంచ టెన్నిస్ క్రీడాభిమానుకు పసందైన మజా అందించే భారీ ఈవెంట్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. టెన్నిస్…
Soar to New Heights with the WTITC Sky Soarer: A Captivating Airborne Adventure
WTITC Sky Soarer Arrives in Canada Toronto, May 28, 2023: The World Telugu Information Technology Conference (WTITC) Sky Soarer has made a grand entrance into Canada, adding to the excitement…
140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక.. కొత్త పార్లమెంట్: ప్రధాని నరేంద్ర మోడీ
న్యూ ఢిల్లీ, మే 28:కొత్త పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కొత్త పార్లమెంట్ నిర్మించుకున్నాం… ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది..అనీ ప్రధాని వెల్లడించారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం…
చల్లటి కబురు.. తెలంగాణలో రేపటి నుంచి వర్షాలు
హైదరాబాద్, మే 28: ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో సోమవారం నుంచి ఆరు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు…
New Parliament House Inaugurated, Opposition Boycotts
New Delhi, May 28: Prime Minister Narendra Modi inaugurated the new Parliament House on Sunday, expressing his hope that this iconic building would serve as a cradle of empowerment and…
పార్లమెంట్లో ప్రతిష్టించిన రాజదండం
76 ఏళ్ల తరువాత మళ్లీ కొలువు దీనిన సింఘోల్ న్యూఢిల్లీ, మే 28 భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తిరువావడుదురై ఆధీనం మఠం నెహ్రూకు ఇచ్చిన రాజదండాన్ని కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టించింది. ఈ రాజదండాన్ని బ్రిటీష్…
చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు ఎన్టీఆర్: మంత్రి తలసాని
హైదరాబాద్, మే 28 చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు…మకుటం లేని మహారాజు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద గల…
వెనుకబడిన వర్గాల కులవృత్తులకు వైభవం దిశగా తెలంగాణ సర్కార్ కృషి
బీసీ కుల వృత్తులకు 1లక్ష ఆర్థిక సహాయం విధి విధానాల రూపకల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటి రేపు మరోసారి భేటీకానున్న కాబినెట్ సబ్ కమిటీ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు హైదరాబాద్, మే 27: వెనుకబడిన వర్గాల్లోని…
హీరో శర్వానంద్ కారుకు యాక్సిడెంట్
హైదరాబాద్, మే 28 టాలీవుడ్ హీరో శర్వానంద్ కారుకు యాక్సిండెంట్ అయింది. శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు శనివారం అర్ధరాత్రి ఫిల్మ్ నగర్లోని ఓ జంక్షన్ వద్ద బైక్ ను తప్పించ బోయి అదుపు తప్పి డివైడర్ ను ఢీ…










