Telangana Farmers Rally Against BJP
Farmers’ Alliance in Telangana Rallies Against BJP Ahead of Elections Hyderabad, May 6, 2024 In a fervent display of solidarity, the Samyukta Kisan Morcha (SKM) convened a press conference at…
Telangana Farmers Receive Rabhi Season Funds
Rabhi Season Funds Released for Farmers in Telangana Hyderabad May 06 The assurance funds for farmers during the Rabhi season have been disbursed in Telangana, ensuring support for agricultural endeavors…
టికెట్ ఆశించి భంగపడ్డ సినీ ప్రముఖులు
తెలంగాణ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలలో సినీ ప్రముఖులకు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు మొండిచేయి చూపించాయి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారి కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. పార్టీ మారిన వారికే…
రాజకీయాల్లోకి సినీ ప్రముఖులు
దేశ రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల రంగ ప్రవేశం రోకురోజుకి పెరుగుతూ వస్తూనే వస్తుంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలు సినీ ప్రముఖులు లోక్ సభ ఎన్నికల సమరంలో తలపడుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ నుంచి…
బెంగాల్ లో మరో దీదీ
‘ దీదీ’ అనగానే గుర్తొచ్చే పేరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. దేశవ్యాప్తంగా దీదీగా పిలవబడే మమతాబెనర్జీ మరో దీదీని బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. బెంగాల్ లో రోజురోజుకి పెరుగుతున్న బీజేపి బలానికి…
పవన్ కోసం పిఠాపురం రానున్న చిరు
ఏపీలో జరగనున్న ఎన్నికల సందర్భంగా కొన్ని అసెంబ్లీ స్థానాలు తెగ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి పిఠాపురం నియోజకవర్గం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో వున్నారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు…
నీట్ పరీక్ష.. రూల్స్ పాటించాల్సిందే..
దేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు జరిగే నీట్ యూజీ పరీక్ష మే 5 న జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్ష ఆప్ లైన్ విధానంలోనే జరుగుతుంది. పెన్ను పేపర్ ద్వారానే నీట్ పరీక్ష…
పార్లమెంటు ఎన్నిక బరిలో నేరస్థులు
దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పలు స్థానాల్లో జాతీయ పార్టీలు నేరస్థులను నిల్చోబెడుతున్నాయి. నేరాలు చేసి కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాల్లోకి వస్తున్న వారిని రాజకీయ పార్టీలు సైతం రెడ్ కార్పెట్ వేసి మరి స్వాగతిస్తున్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 1352 మంది…
కాంగ్రెస్ మేనిఫెస్టో
తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ మరో మేనిఫెస్టోని విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆరు గ్యారంటీల హామీలతో ప్రజాక్షేత్రంలో గెలిచింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ అధిక స్థానాలు గెలిచేందుకు మరో కొత్త మేనిఫెస్టోని గాంధీ భవన్ లో ఏఐసీసీ…
పంట వేయకపోయినా రైతుకు నష్టపరిహారం
తెలంగాణ ప్రభుత్వం కొత్త బీమాపై వ్యవసాయశాఖ విప్లవాత్మక నిర్ణయం.-కరువు కారణంగా పంట వేయని రైతుకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రైతు యూనిట్గా రాష్ట్రంలో పంటల బీమా పథకం. రైతులకు ప్రభుత్వమే ఉచితంగా ప్రీమియం చెల్లించేలా నిర్ణయం తీసుకుంటోంది. దీంతో…










